SAKSHITHA NEWS

ఉమ్మడి గుంటూరు జిల్లా

సత్తెనపల్లి లో నూనె గానుగలు ,షాపుల పై పుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు..

ద్రాక్షయని జనరల్ స్టోర్స్ లో భారీగా కాలం చెల్లిన తినుబండారాలు ..

ప్యాకేట్లను గుర్తించి ,సీజ్ చేసిన అధికారులు ..

నిబంధనల కు విరుద్ధంగా విక్రయిస్తున్న వంట నూనె ప్యాకేట్లు(200) సిజ్ ..

లూజ్ అయిల్ అమ్మితే చర్యలు తీసుకుంటాం ..

చిన్న పిల్లలు తీనే తినుబండారాలు విక్రయించే దుకాణాలపై దృష్టిపెట్టాం ..

గౌస్ మోహిద్దీన్ ( పుడ్ సేఫ్టీ జిల్లా అధికారి )


SAKSHITHA NEWS