SAKSHITHA NEWS

హైదరాబాద్: భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దూల్ పేటలోని ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.


SAKSHITHA NEWS