ఎరుకల ఆత్మగౌరవ భవన శంకుస్థాపనలో మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఎరుకల ఆత్మగౌరవ భవనం శంకుస్థాపనలో ఆర్ధిక శాఖమంత్రి హరీష్ రావు, గిరిజన,శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్న మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మాధవరం కృష్ణా రావు, వివేకానంద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, ఎరుకల సంఘం నేతలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ఎరుకల ఆత్మగౌరవ భవన శంకుస్థాపనలో మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…