SAKSHITHA NEWS

ఎరుకల ఆత్మగౌరవ భవన శంకుస్థాపనలో మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఎరుకల ఆత్మగౌరవ భవనం శంకుస్థాపనలో ఆర్ధిక శాఖమంత్రి హరీష్ రావు, గిరిజన,శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్న మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మాధవరం కృష్ణా రావు, వివేకానంద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, ఎరుకల సంఘం నేతలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS