ద్వాదశ జ్యోతిర్లింగ 23వ శివపూజ మహోత్సవ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధి ఏచ్. ఎ. ఎల్ కాలనీ నల్లగుట్ట సత్యనారాయణ స్వామి వారి ఆలయం వద్ద దూదిమెట్ల సోమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ 23వ శివపూజ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో 125 గాజులరామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత,సుధాకర్ గౌడ్, సమ్మయ్య , శివ యాదవ్,కూన మహేష్ గౌడ్, శ్రవణ్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page