SAKSHITHA NEWS

దుండిగల్ తాండ కు చెందిన తెరాస పార్టీ నాయకులు రవీందర్ నాయక్ తన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్ శంకర్ నాయక్, నాయకులు హన్మంత రావు, ప్రభాకర్ గుప్త, శంభీపూర్ రాము తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS