జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులను నియమించడం జరిగింది.

Spread the love

District Sub-Division Presidents have been appointed.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులను నియమించడం జరిగింది.అందులో బాగంగా గౌ , ఆర్థిక శాఖ మాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞత తెలుపుతూ. నంద్యాల జిల్లా డోన్ నియోజక వర్గం పరిధి లో డోన్ పట్టణానికి చెందినటు వంటి పోస్ట్ ప్రసాద్ ని బీసీ -CELL నంద్యాల జిల్లా అధ్యక్షులు గా నియమించడం జరిగింది .

ఉదయం 10 గంటలకి డోన్ వై.యస్సారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.కావుననాయకులు,మరియు,లీడర్లు,కార్యకర్తలు పాల్గొనవసిందిగా కొరడమైనది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page