పాఠశాలలో డ్రగ్స్ మత్తు పదార్థాలపై జిల్లా ఎస్పీ మల్లికాగార్ల్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంకల్పం

Spread the love

సాక్షిత : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు పాఠశాలలో డ్రగ్స్ మత్తు పదార్థాలపై జిల్లా ఎస్పీ మల్లికాగార్ల్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంకల్పం అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ భీమా నాయక్

ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత విద్యార్థులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విలువైన జీవితాన్ని విద్యార్థి దశలోనే క్రమశిక్షణ మంచి ఆలోచనలు మంచి అలవాటులతోనే అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారని చెడు వ్యసనాల వల్ల విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని విద్యార్థులు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని డ్రస్సు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ముందుకు పోవాలని ఆయన తెలియజేశారు* ఈ కార్యక్రమంలో పట్టణ టూ టౌన్ ఎస్ఐ సువర్ణ మహిళా పోలీసులు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page