SAKSHITHA NEWS

Disbursement of Pensions to Secretariat Employees

సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ

అమరావతీ:

క్యాబినెట్ సమావేశం అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రూ.3వేల నుంచి రూ. 4వేలకు పెన్షన్లు పెంచి ఇస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

మొత్తంగా 65.3 లక్షల
పింఛను దారులకు లబ్ధి చేకూరనుంది. సచివాలయ
సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ నగదు అందజేస్తాం.

గత ప్రభుత్వం పింఛన్లకు ఏడాదికి రూ.23,272.44 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రూ.33,099.72 కోట్లు ఖర్చు చేయనుంది’ అని తెలిపారు.


SAKSHITHA NEWS