SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా//

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తులు పోటెత్తారు..

ఉదయం నుంచి మొదలైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగుతోంది..

శనివారం కావటంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పూజలు నిర్వహించారు..

సుమారు 30 వేలకుపై భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు….


SAKSHITHA NEWS