ప్రజలు కోరుకున్న మేరకు అభివృద్ధి

Spread the love

బ్రేకింగ్ న్యూస్::

యాంకర్ వాయిస్

తెలంగాణ 2023 ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి జారే ఆదినారాయణ 28 వేల తొంబై ఐదు ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి నాయకుడిని కార్యకర్తను సైతం మర్చిపోనని, అంతకంటే ఎక్కువగా ప్రజల అభ్యున్నతికి సర్వదా కష్టపడతానని ప్రజలు కోరుకున్న మేరకు అభివృద్ధిని చూపిస్తానని మీడియా ముఖ్యంగా తెలియజేశారు.

Whatsapp Image 2023 12 04 At 4.36.34 Pm

Related Posts

You cannot copy content of this page