సాక్షిత : * డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎంఎంసీ బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ముఖ్య అతిధులుగా స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరి వెంగయ్య చౌదరి తో కలిసి నిజాంపేట్ వాటర్ ట్యాంక్ ఎదురుగ నూతనంగా ఏర్పాటు అయినా డెసెర్టినో షేక్స్ & మోర్ షోరూం ను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అతిథులు నిర్వాహకులకు అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ అధ్యక్షులు బొబ్బా శ్రీను, నాయకులు దశరథ్, కుమార్, యజమానులు బీరం రామకృష్ణ, బీరం శ్రీలత, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
![డెసెర్టినో షేక్స్ & మోర్ షోరూం ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & ఎంఎంసీ బిఆర్ఎస్ అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ 2 WhatsApp Image 2023 09 29 at 2.33.18 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-29-at-2.33.18-PM-1024x576.jpeg)