SAKSHITHA NEWS

పట్టాలు ఉన్న స్థలాలు మాయం
సూరారంలో పేదల పట్టా స్థలాలు కబ్జా
సూరారం సర్వే నెంబర్ 190 లో గతంలో పేదలకు పట్టాలు పంపిణి చేశారు అయితే ఇక్కడ కొంతమంది లీడర్లలాగా చలామణి అవుతున్న కొందరు పెద్ద మనుషులు పట్టాలు ఉన్నవారి స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్నారు అంట, పట్టాదారులు పోయి వారిని అడిగితే మీకు వేరే చోట స్థలం ఇస్తాము ఆగండి అని చెబుతున్నారు అంట అది గట్టిగ అడిగిన వారికి మాత్రమే అంట, పట్టాలు ఉన్న స్థలాలు లేని పరిస్థితి, బాధితులు స్థానికులు మాత్రం ఇక్కడ ఎన్ని పట్టాలు ఇచ్చారు, అసలు లబ్ధిదారులు ఎంత మంది అని వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు అంటున్నారు, కనుక అధికారులు ఇక్కడ తక్షణమే సర్వే చేసి లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు, పట్టాలు ఉన్న స్థలాలు మాయం.లబ్ధిదారులకు ఎంత మేరకు అధికారులు న్యాయం చేస్తారో వేచి చూడాలి.


SAKSHITHA NEWS