పట్టాలు ఉన్న స్థలాలు మాయం
సూరారంలో పేదల పట్టా స్థలాలు కబ్జా
సూరారం సర్వే నెంబర్ 190 లో గతంలో పేదలకు పట్టాలు పంపిణి చేశారు అయితే ఇక్కడ కొంతమంది లీడర్లలాగా చలామణి అవుతున్న కొందరు పెద్ద మనుషులు పట్టాలు ఉన్నవారి స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్నారు అంట, పట్టాదారులు పోయి వారిని అడిగితే మీకు వేరే చోట స్థలం ఇస్తాము ఆగండి అని చెబుతున్నారు అంట అది గట్టిగ అడిగిన వారికి మాత్రమే అంట, పట్టాలు ఉన్న స్థలాలు లేని పరిస్థితి, బాధితులు స్థానికులు మాత్రం ఇక్కడ ఎన్ని పట్టాలు ఇచ్చారు, అసలు లబ్ధిదారులు ఎంత మంది అని వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కబ్జా చేసుకొని ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు అంటున్నారు, కనుక అధికారులు ఇక్కడ తక్షణమే సర్వే చేసి లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు, పట్టాలు ఉన్న స్థలాలు మాయం.లబ్ధిదారులకు ఎంత మేరకు అధికారులు న్యాయం చేస్తారో వేచి చూడాలి.
పట్టాలు ఉన్న స్థలాలు మాయం
Related Posts
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
SAKSHITHA NEWS జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన వెంకటస్వామి.. SAKSHITHA NEWS
నేడు కేబినెట్ భేటీ.
SAKSHITHA NEWS నేడు కేబినెట్ భేటీ..!! హైడ్రాకు ఆర్డినెన్స్..శాఖల నుంచి అధికారుల డిప్యుటేషన్!హెల్త్ ప్రొఫైల్, రేషన్ కార్డుల పంపిణీ విధివిధానాలపై చర్చవర్సిటీలకు చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప్రెడ్డి పేరుఎస్ఎల్ బీసీ అంచనాల పెంపునకూ ఆమోదం!హైదరాబాద్ : హైడ్రాకు చట్టబద్ధత కల్పించేదానిపై అర్డినెన్స్…