వినాయక నవరాత్రి ఉత్సవాలకు రావాలని డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు కు ఆహ్వానం…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ హోమ్స్ కాలనీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరగనున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు రావాలని నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ను కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి తో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమలో, శ్రీ హోమ్స్ కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page