SAKSHITHA NEWS

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ రెడ్డి చికెన్ షాప్ ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్, సీనియర్ నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు బొర్రా చందు, పెద్దలు కోలన్ సంజీవ్ రెడ్డి, కోలన్ రాజ్ మోహన్ రెడ్డి, యజమానులు పరమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 21 At 2.18.55 Pm

SAKSHITHA NEWS