SAKSHITHA NEWS

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులు, గ్రామాలలో తాగు నీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం సాగుతోంది


SAKSHITHA NEWS