పరామర్శ

Spread the love

కల్హేర్ మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన రేణుక నిన్న పీడుగు పాటుతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాల మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల జడ్పిటిసి నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, మాజీ ఆత్మ చైర్మన్ దిలీప్ కుమార్, ఎంపీటీసీ అంజయ్య సాగర్, నాయకులు కృష్ణ గౌడ్,అంజిరెడ్డి, మహేందర్ రెడ్డి, విట్టల్ రెడ్డి,పండరి, పోచయ్య, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page