అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ

Spread the love

సాక్షిత న్యూస్………

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను పరామర్శిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,

అశ్వారావుపేట మండలం, వినాయక పూరం గ్రామంలో,
🙏 కాంగ్రెస్ పార్టీ సీనియర్ గు నాయకురాలు పోలిశెట్టి కృష్ణ కుమారి గారు. ఇటీవలే బైక్ యాక్షిడెంట్ జరగటంతో, జారే గారి ద్వారా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి తెలుసుకుంటూ వారిని పరామర్శిస్తు, మళ్ళీ వైద్యం అవసరం ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కి వెళ్ళాలని సలహాలు సూచనలు తెలియజేస్తున్న, అదే గ్రామంలో
🙏 రెండికోట సాయిబాబు గారు. ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతు, జారే గారి ద్వారా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి తెలుసుకుంటూ వారిని పరామర్శిస్తున్న, మరియు
🙏 కామయనగరం లో మడకం సుబ్బారావు గారు. నోటి క్యాన్సర్ తో బాధపడుతు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి తెలుసుకుంటూ వారిని పరామర్శిస్తున్న,

      అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ.
        ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి ప్రమోద్ గారు, నల్లపు నరసింహారావు గారు,నరాల శ్రీను గారు, జగదీష్ గారు, నాగకిషోర్ గారు, తరుణ్ తేజ్ గారు,మడకం ఆనంద్ గారు, సోడెం రాజు గారు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page