తాలూకా కో ఆర్డినేటర్లుగా సెలెక్షన్ అయిన కాంగ్రెస్ పార్టీ సోదరులకు శుభాకాంక్షలు

Spread the love

తిరగబడు – తరిమికొట్టు కార్యక్రమ తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగే తిరగబడు – తరిమికొట్టు కార్యక్రమానికి తాలూకా కో ఆర్డినేటర్లుగా సెలెక్షన్ అయిన నా తోటి కాంగ్రెస్ పార్టీ సోదరులు బల్గేర నారాయణ రెడ్డి,గంజిపేట్ శంకర్, విజయ్ కుమార్, వీరుబాబు, రాజీవ్, లకు తాలూకా కో ఆర్డినేటర్ జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో బిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బిజెపి పార్టీ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తూ, నిరుపేద లకు మోసం చేస్తున్న విషయం ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జరుగుతున్న తిరగబడు- తరిమికొట్టు కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా గద్వాల కోటపై ఎగురవేసేందుకు కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు…

Related Posts

You cannot copy content of this page