గాయత్రి నగర్ డ్రైనేజ్ కుంగిపోయిందని కాలనీవాసులు తెలియజేయడం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో గాయత్రి నగర్ డ్రైనేజ్ కుంగిపోయిందని కాలనీవాసులు తెలియజేయడం తో సంఘటన స్థలానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి జిహెచ్ఎంసి అధికారులకు వెంటనే చర్యలు తీసుకొని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి ఈ కార్యక్రమంలో శ్రీదేవి, బ్రిజేష్ జ, రమేష్, సురేష్, వినయ్ కుమార్ తివారి, నవల్ కుమార్ తివారి, మధుసూధన్,సౌరఫ్ చౌదరి, అనిల్, పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page