SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ అభ్యర్థి MLA కేపీ.వివేకానంద అన్న ని హ్యాట్రిక్ MLA గా గెలిపించాలని కోరుతూ భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో డప్పు కళాకారులతో కలిసి భారీ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి ప్రజా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారు అని తెలిపారు. ప్రజలందరూ మరో సారి BRS పార్టీకి అధికారం కట్టబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 16 At 10.17.38 Am

SAKSHITHA NEWS