SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు కాలినొప్పి. ఉదయం ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. తాజాగా మళ్లీ కాలినొప్పి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.


SAKSHITHA NEWS