SAKSHITHA NEWS

శంబీపూర్ కార్యాలయంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు చంద్రగిరి సతీష్ నూతన వాహనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు .

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్,కో-ఆప్షన్ సభ్యులు సలీమ్, 125 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి,నాయకులు స్వామి, వెంకటేష్ పటేల్, నాగార్జున, సాగర్, గంధం శ్రీను, నాగ శ్రీను మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS