దర్శి రోడ్డు ప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

Spread the love

దర్శి రోడ్డు ప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

సాక్షిత : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి బస్సు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page