పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం
వినుకొండ పట్టణంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవికాలంలో ప్రజలు దాహం తీర్చడానికి ఏర్పాటుచేసిన చలివేంద్రాలు ప్రారంభించిన
పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వి ఆంజనేయులు గారు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
![](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-08-at-2.35.23-PM-777x1024.jpeg)