చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో తుల్జా భవాని ఆలయ చైర్మన్

Spread the love

చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో తుల్జా భవాని ఆలయ చైర్మన్ ,ఉద్యమకారుడు ,బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మల్లికార్జున శర్మ తల్లి కీ”శే” శ్రీమతి మడుపతి రాజమ్మ స్వర్గస్థులైన విషయం తెలియగానే కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పార్థివ దేహం పై పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ని తెలియచేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, కృష్ణ యాదవ్, అక్బర్ ఖాన్, నటరాజ్ గుప్త , గోవింద్ చారి, రాజు, శ్రీనివాస్ చారి , రాజు ముదిరాజు, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page