తిరుపతిలో సీజీహెచ్ఎస్ చిరకాల స్వప్నాన్ని సాకారం

Spread the love

తిరుపతిలో సీజీహెచ్ఎస్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి.

తిరుపతిలో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రి ని, సదరు శాఖల అధికారులని కలిసినా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎట్టకేలకు తిరుపతిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం ఉత్తర్వులు తీసుకు రావడంలో సఫలీకృతులు అయ్యారు. కాగా నేడు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖా మాత్యులు డా.మన్షుక్ మాండవీయని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page