దశా దిశా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత:
ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ జిల్లా రైతుబంధు నాయకులు మంకెన రమేష్ అన్నయ్య మంకెన సీతారామయ్య చనిపోగా చింతకాని మండలం నేరడ గ్రామంలో దశా దిశా కార్యక్రమానికి మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ కొండబల కోటేశ్వరరావు, మాజీ బోనకల్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భట్టి శ్రీనివాసరావు, చింతకాని ఎంపీపీ కొవ్వూరి పూర్ణయ్య, దుసరి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
దశా దిశా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…