SAKSHITHA NEWS

సాక్షిత : 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , కమీషనర్ రామకృష్ణ రావు ,స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి 15వ డివిజన్ పరిధిలో పత్తికుంట చెరువు వద్ద NSS బివిఆర్ఐటి ఫర్ ఉమెన్, అండ్ నేచర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు చర్యలు,అదే విధంగా తడి చెత్త, పొడి చెత్త వేర్పాటు,ప్లాస్టిక్ వాడకం నిషేదం,రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో NSS యూనిట్ బివిఆర్ఐటీ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్ కేవీఎన్ సునీత ,నేచర్ క్లబ్ సభ్యులు తనూజా,మౌనిక,మెడికల్ ఆఫీసర్ అజీజ్ ఖాసిం, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సుకృత,అకౌంట్స్ వినోద్,ఇతర ముఖ్య అధికారులు,మరియు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS