స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు వజ్రోత్సవ వేళ కదం తొక్కిన మహిళలు జాతీయ సమైక్యతను, దేశ ఔన్నత్యం చాటుతూ సాగిన ముగ్గుల పోటీలు ……….. సాక్షిత : సైదాపూర్ మండలం హుస్నాబాద్…

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడిన,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,పరామర్శించారు

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడిన ..బోయిన పల్లి తెరాసా పార్టీ సీనియర్ నాయకులు….హరనాథ్ మరియు శ్రీను లను ., ..కార్పొరేటర్ లు ముద్దం నర్సింహ యాదవ్..జూపల్లి సత్యనారాయణ వారి నివాసం వద్ద పరామర్శించారు…

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఫేస్ టు లో ఇండోర్ స్టేడియం

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఫేస్ టు లో ఇండోర్ స్టేడియం పక్క లైన్ లో జరుగుతున్నా భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, నజ్మా, పర్వీన్ సుల్తానా, తదితరులు…

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు నల్గొండ జిల్లా మునుగోడు భారీ ప్రజా దీవెన బహిరంగ సభ

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు నల్గొండ జిల్లా మునుగోడు భారీ ప్రజా దీవెన బహిరంగ సభకు శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మరియు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…

స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి

సాక్షిత : స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్బంగా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం (బట్టపల్లి )వట్టిపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి అనంతరం గ్రామా ప్రజలకు పండ్లు పంపిణి చేసిన భట్లపల్లి అసెంబ్లీ ఎలక్షన్ ఇంచార్జ్…

భారీ కాన్వాయ్ తో ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు బయలుదేరిన కేసీఆర్

భారీ కాన్వాయ్ తో ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు బయలుదేరిన కేసీఆర్ హైదరాబాద్‌ : మునుగోడు ప్రజా దీవెన సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్టీ శ్రేణులతో కలిసి సీఎం బస్సులో వెళ్తున్నారు. పార్టీ…

విజయ్ రామ్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

విజయ్ రామ్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి శ్వేత దంపతులు పెళ్లిరోజు సందర్బంగా మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

మునుగోడు ప్రజా దీవెన సభకు తరలిన మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ శ్రేణులు

మునుగోడు ప్రజా దీవెన సభకు తరలిన మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ శ్రేణులు* సాక్షిత : మునుగోడులో జరుగనున్న కేసీఆర్ సార్ ప్రజా దీవెన సభకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో వేలాది మంది…

కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి హస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్సాక్షిత సైదాపూర్ హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా హస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండల పరిధిలోని గాంధీ నగర్ గ్రామంలో 20 లక్షల…

మునుగోడు ప్రజా దీవెన సభ కు వికారాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గం వివిధ మండలాల నుండి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, యువనాయకులు మునుగోడు ప్రజా దీవెన సభ కు వికారాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున…

You cannot copy content of this page