తెలంగాణలో బర్రెలక్క పేరు తెలియని వారు ఉండరు. ఒక్క వీడియోతో జనాలలోకి వచ్చిన బర్రెలక్క ఏకంగా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగి సెన్సేషన్ అయ్యారు.నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు తను రాజకీయాలలోకి వచ్చినట్లు ఆమె ఇది వరకే…
ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ . టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా…
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు…
బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గడ్డం వినోద్ వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ మెజార్టీ గెలుపొందాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అమ్జద్ భాయ్ ఆధ్వర్యంలో బిసుగిర్ షరీఫ్ దర్గాలో చాదర్ సమర్పించారు.…
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు దీని ప్రకారం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ దుండిగల్ లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంకు హాజరు కావాలని శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అయ్యప్ప స్వాములు ఆహ్వానించారు.. ఆహ్వానించిన…
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. నేడు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్విటర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. ఆ తరువాత ఎగ్జిట్పోల్స్పై కూడా…
మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటానునా కోసం కష్ట పడ్డ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానేను మొదలు పెట్టిన మెడికల్, *ఇంజినీరింగ్, హార్టికల్చర్ కాలేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకే ఈ సారి పోటీ చేశానుచివరి శ్వాస…
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ…
రామగుండం కాబోయే MLA మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, INTUC యూనియన్ ఆఫీస్ కి విచ్చేసిన సందర్భంగా వారికి ఆత్మీయంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు INTUC నాయకులు.