ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ..132- జీడిమెట్ల డివిజన్ రుక్మిణి ఎస్టేట్స్ లో గురు స్వామి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ హరిహర…
ప్రజాదర్బార్ లో సీపీఐ నాయకులు వినతి. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ప్రజాదర్బారుకు కుత్బుల్లాపూర్ మండల నాయకులు పాల్గొని గత ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ మండలం లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని బిఆర్ఎస్ నాయకులు కబ్జాచేశారని, ఇప్పుడు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో బహదూర్ పల్లీ నివాసులు ఎల్లుగారి యాదయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ.. ఈ సందర్భంగా…
పేద ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాలు అందేలా చూస్తాం.. వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే.. శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ మరియు కేశవ్ నగర్ బస్తీలో పర్యటించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ…
శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ తుల్జభవాని అమ్మవారి ఆలయ ఆవరణలో బుయ్య మల్లేష్ గౌడ్ స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వామి కి పూజలు…
నా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుందినన్ను ఆదరించి ఆశీర్వదించిన ములుగు ప్రజలకు రుణపడి ఉంటా*మంత్రి వర్యులు సీతక్క *హైదరాబాద్ సెకరెట్రియెట్ లో పంచాయితీ రాజ్ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన దనసరి అనసూయ సీతక్కఈ…
మహిళలకు, ఆడపిల్లలకు బస్సులో ఉచిత ప్రయాణంతో ప్రైవేట్ వెహికల్స్ ను, సొంత వెహికల్స్ ను తగ్గించే అవకాశం ఉంది. దాంతో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గనుంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.మహిళలకు రక్షణ ఉండే…
చెన్నూరు లో మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షల పథకం ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ బదావత్ సంతోష్, పాల్గొన్న అధికారులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ని రిలీజ్ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్…
124 డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్లో నూతనంగా నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖలో భారీ మార్పులు చేశారు… ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ కు కొత్తగా వచ్చిన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి మీడియా సమావేశం…