2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన…

2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన… సబీహా గౌసుద్దీన్సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ మెయిన్ రోడ్ 55 లక్షలు, కొత్తూరు సీతయ్య నగర్ బైలైన్స్ 50 లక్షలు…

దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బంది

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ మరియు జన్మభూమి కాలనీలలో ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేయడం జరిగింది. ఇంటింటికి…

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుభాష దళిత బంధు పథకం పై చేసిన కామెంట్లను శేర్లింగంపల్లి ఎస్సీ సెల్ విభాగ నాయకులు 124 డివిజన్ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్మగళ్ళ మోసెస్ మాట్లాడుతూ లబ్ధిదారులకు పథకం…

ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ లో నిన్న మరణించిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాక్షిత : హైదారాబాద్ లోని జూబ్లీ హిల్స్…

సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు…

సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు… సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు దుండిగల్ తాండా-2లో మోల్డ్ టెక్ సంస్థ వారి సీఎస్ఆర్ నిధులతో…

బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద ఎమ్మెల్యే పర్యటన…

బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద ఎమ్మెల్యే పర్యటన… వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణ స్థలం పరిశీలిన… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద రూ.1 కోటితో స్వర్గీయ శ్రీ కేఎం పాండు జ్ఞాపకార్థం నిర్మించే వొకేషనల్…

తెలంగాణ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను గుర్తిస్తుంది

తెలంగాణ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలను గుర్తిస్తుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల అందరికీ అందిస్తాం . సాక్షిత : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుతోనే అన్ని సామాజిక వర్గాలను వెలుగులోకి తెచ్చింది మాస్టిన్ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా టిఆర్ఎస్…

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు… సాక్షిత ::::మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్ మున్సిపాలిటీ 27వ వార్డు దుండిగల్ తాండా-2లో మోల్డ్ టెక్ సంస్థ వారు సీఎస్సార్ నిధులతో నూతనంగా నిర్మించిన…

కార్మిక రంగానికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవ సేవలు

కార్మిక రంగానికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవ సేవలు 20 కోట్ల రూపాయలతో ఆర్సిపురం ఈఎస్ఐ ఆసుపత్రి ఆధునీకరణ పనులు పూర్తి ఆగస్టు 3న మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల చేతుల మీదుగా…

GHMC వార్డ్ కమిటీలను నియమించడంలో ప్రభుత్యం వైఫల్యం చెందింది..

GHMC వార్డ్ కమిటీలను నియమించడంలో ప్రభుత్యం వైఫల్యం చెందింది..సాక్షిత : భారత రాజ్యoగం ఆర్టికల్ 243 -S ప్రకారం స్థానిక సంస్థల హక్కులను ప్రభుత్యం కాలరాస్తుంది.. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 Sec 17 ప్రకారం వార్డ్ కమిటీలను నియమించకుండా ప్రభుత్యం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE