ప్రత్యేక కృతజ్ఞతలు అనూప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి

ప్రసన్న అన్న జన్మదినానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అనూప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి. 2024లో ప్రసన్న అన్న తిరిగి ఎమ్మెల్యే కావడం ఖాయం *నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు రాదన్న గెస్ట్ హౌస్ లో రాదన్న…

కార్తీకమాసం చివర రోజు శివ పార్వతుల కళ్యాణం

కార్తీకమాసం చివర రోజు శివ పార్వతుల కళ్యాణం కళ్యాణాన్ని తిలకించిన భక్తి జనం ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు శ్రీ మత్క కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా శివ…

కాబోయే అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా. కాబోయేఅసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించడం జరిగింది వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు

ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు

వికారాబాద్ జిల్లా. కాబోయేఅసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించడం జరిగింది వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

కోవూరు టౌన్ ఒకటవ సచివాలయములో గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు, ముఖ్యఅతిథిగా రాదన్న అనుప రెడ్డి

ఎమ్మెల్యే ప్రసన్నకు ఘనంగా పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపిన మహిళలు

ఎమ్మెల్యే ప్రసన్నకు ఘనంగా పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపిన మహిళలు ముఖ్య అతిథులుగా విజయనగరం ఎమ్మెల్సీ రఘురాజు, నిరంజన్ బాబు రెడ్డి ,పచ్చిపాల రాధాకృష్ణ హైవే సాయిబాబా గుడి నుంచి కోవూరు సాల్ చింతల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్…….. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలం లో విస్తృత పర్యటన జారే ఆదినారాయణ ఎమ్మెల్యే గా తన యొక్క పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్ట మొదట కార్యాచరణ లో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం… అశ్వారావుపేట మండలం లోను…

రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఆంధ్రుల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్

ప్రజాసమస్యలను తెలుసుకొంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఆంధ్రుల ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ గారు నేడు 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం తెలుగు దేశం నాయకులు కాకర్ల ట్రస్ట్ వ్యవస్థాపకులు…

జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది – సీఎం జగన్

నేడు అందిస్తున్న సాయంతో కలిపి “వైయస్సార్ లా నేస్తం” ద్వారా ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.49.51 కోట్లు జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది –…

ధరూర్ క్రిస్టియన్స్ జాతర సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

వికారాబాద్ జిల్లా ధరూర్ క్రిస్టియన్స్ జాతర సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

You cannot copy content of this page