ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

Mar 31, 2024, ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఈ- కామర్స్…

ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా?

Mar 31, 2024, ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా?ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ఒక్కొకసారి ఓట్లు వేసి ఎన్నుకున్న నేతలపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేవారు నచ్చకుంటే ఆ…

ఆఫీసుల్లో వ్యవసాయం చేస్తున్న సంస్థలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్

వ్యవసాయం.. ఈ పేరు వినగానే పచ్చని పంట పొలాలు, బోరులు, బావులు ఇలా చాలానే గుర్తుకువస్తాయి. బిజీ లైఫ్‎లో కనీసం వారానికి ఒకసారైనా అలా పొలాల వద్దకు వెళ్లి సేద తీరాలని అనుకుంటాం. మంచి సాగు చేయడానికి ల్యాండ్ అవసరం. కానీ…

సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్

గుజరాత్ :-ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరా బాద్ ను గుజరాత్ స్వల్ప పరుగులకే పరిమితం…

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రిముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందిస్తామని.. గొప్ప ప్రాముఖ్యతను…

కేంద్రపారా నుంచి బీజేడీ ఎంపీ అనుభవ్ మొహంతి

ఒడిశా అధికార పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపీలో చేరనున్నారు 2019లో ఇదే స్థానం నుంచి బీజేపీకి చెందిన బైజయంత్ పాండాపై 1.5 లక్షల ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ మరోసారి పాండాను ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది..

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేయడాన్ని మరియు ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.

లోక్‌సభ ఎన్నిక బరిలో బాక్సర్‌ విజయేందర్‌ సింగ్‌

ఉత్తరప్రదేశ్ మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్‌ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్‌ సింగ్‌ పోటీప డనున్నారు. మధుర లోక్‌సభ స్థానానికి…

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె కేరళలో పర్యటించారు. ఆమె పోటీ గురించి చాలా మంది విలేకరులు అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. నిధుల కొరత కారణంగా…

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఈ మేరకు…

You cannot copy content of this page