ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురి నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాత్రికి చంద్ర‌బాబు ఢిల్లీ చేరుకోనున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ్ల చంద్ర‌బాబు ఢిల్లీ…

దమ్ముంటే నాపై పోటీ చేయాలి: MLA ద్వారంపూడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడ సిటీ స్థానం నుండి పోటీ చేయాలని, జనసేన గాజు గ్లాసు గుర్తును ఎన్నికల్లో తనపై పోటీకి…

టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు,…

ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిసిన…..ఎక్సైజ్ సూపర్డెంట్ ఆవులయ్య

ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిసిన…..ఎక్సైజ్ సూపర్డెంట్ ఆవులయ్య-మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దేలా సీఎం జగన్ చర్యలు – ఎమ్మెల్యే కొడాలి నాని *సాక్షిత *గుడివాడ : కృష్ణాజిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏ.ఆవులయ్య ఎమ్మెల్యే…

ఒక గంట సమయం నా కోసం కేటాయించండి

ఒక గంట సమయం నా కోసం కేటాయించండి .. మీకోసం ఐదేళ్లు కష్టపడతా..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు.. స్థానిక MR పల్లి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. తిరుపతి గురించి…

వైసీపీలో మరో వికెట్ డౌన్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి అణిగి ఉంటేనే పదవులు దక్కుతాయని వ్యాఖ్య చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్…

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరులపాడు తహసీల్దార్ (MRO) కె. రాజ కిషోర్ .. MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు‌ ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరులపాడు తహసీల్దార్(MRO) కె. రాజ కిషోర్ ..…

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు, ఆయన తనయుడు సింహాద్రి రామ్‌చరణ్‌.

దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి…

దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి నేడు దువ్వూరు తహసీల్దార్ గా బాధ్యతలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE