BRS పార్టీమండలం పెద్దేముల్ ఆధ్వర్యంలో37గ్రామాల ఆత్మీయ సమ్మేళనం

Spread the love

BRS పార్టీమండలం పెద్దేముల్ ఆధ్వర్యంలో37గ్రామాల ఆత్మీయ సమ్మేళనం


మండలం పెద్దీముల్ BRS పార్టీ ఆధ్వర్యంలో సుమారు 7వేల మందితో పెద్దేముల బస్టాండ్ వెనకాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది .ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు ముఖ్య అతిదిగ MP రంజిత్రెడ్డి ,మాజీ హాక చైర్మన్ పర్యధ కృష్ణమూర్తి ,గ్రంథాలయ చైర్మన్ రాజగౌడ్ .పార్టీ మండలం అధ్యక్షులు కోయిర్ శ్రీనివాస్ ,రాష్ట్ర MPTC ల పోరం ఉపాధ్యక్షులు .గాజిపూర్ సర్పంచి,వీరప్ప ,కో ఆపరేట్ చైర్మన్ ,విష్ణు వర్ధన్ రెడ్డి .విజయమ్మ సర్పంచు మండలం పెద్దేమూల్ .అనురాధ రమేష్ ఎంపిపి తదితరులు పాల్గొన్నారు .తెలంగాణా రాష్ట్ర ము దేశం లో మొదటి స్థానం లోవున్నది .మహిళలకు ,విద్యార్థులకు ,రైతులకు,ప్రతి ఒక్కరికీ మేలు చేసిన ప్రభుత్వం BRS సీఎం కెసిఆర్ ధని ఎమ్మెల్యే తలిపారు .కనుక 50 వేల మెజారిటీ తో గెలుస్తున్నమన్నారు

Related Posts

You cannot copy content of this page