సాక్షిత : అనంతగిరిలోని “శ్రీ అనంత పద్మనాభ స్వామి” వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.*
వికారాబాద్ మండల పరిధిలోని పెండ్లిమడుగు గ్రామంలో మొదటిరోజు ఎన్నికల ప్రచారం…
బోనాలతో, పూల వర్షంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు…
మన నియోజకవర్గంలో మనమే గెలుద్దామని, మనకు అవసరమైన అభివృద్ధి మనమే చేసుకుందామన్నారు.
నవంబర్ 30న “కారు గుర్తుకు” ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన BRS ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్”
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
SAKSHITHA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
SAKSHITHA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ సాక్షిత కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస…