ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు

Spread the love

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగిసింది. అయితే ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రూ నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌లేదు.

దీంతో అధికార పార్టీ త‌ర‌పున నామినేష‌న్లు దాఖ‌లు చేసిన దేశ‌ప‌తి శ్రీనివాస్, న‌వీన్ కుమార్, చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందుకున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page