లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దూకుడు

Spread the love

ఈ నెల 30 వరకు లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు.

సమన్వయ సమావేశాలను పూర్తిచేసిన అనంతరం క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించాలని ఎంపీ అభ్యర్థులను ఆదేశించిన కేసీఆర్ .

ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో కనీసం రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలని యోచనలో కేసీఆర్ .

Related Posts

You cannot copy content of this page