తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం

Spread the love

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు,మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ యాదవ్, మోహన్ ముదిరాజ్,అక్తర్,ప్రసాద్, చింతకింది రవీందర్ గౌడ్,పద్మారావు, మహ్మద్ బాయ్, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్,వేణు గోపాల్ రెడ్డి,రమేష్, పవన్, నటరాజు, మహేష్,సాయి,ప్రసాద్ నరేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page