బౌద్ధనగర్ డివిజన్ల పరిధుల్లో బోనాలు వేడుక

Spread the love

సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫలమండీ , బౌద్ధనగర్ డివిజన్ల పరిధుల్లో బోనాలు వేడుకలను పురస్కరించుకొని డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్ స్థానిక నేతలు, కార్పొరేటర్ల తో కల్సి పర్యటించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వివిధ ఫలహారం బండ్ల ఉరేగింపులను కూడ ఆయన ప్రారంభించారు . ఆలయం నిర్వాహకులు పద్మారావు గౌడ్ కు ఘనంగా స్వాగత పలికారు

Related Posts

You cannot copy content of this page