భౌరంపేట్ కట్ట మైసమ్మ బోనాల ఏర్పాట్లు పరిశీలన….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈనెల 07-08-2022 ఆదివారం నాడు నిర్వహించబోయే శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లను ఈరోజు భౌరంపేట్ నాయకులు గ్రామ ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గత రెండు రోజుల నుండి పడుతున్న వర్షాల కారణంగా గ్రామ చెరువు కట్ట అలుగు తెరుచుకోవడంతో గమనించిన నాయకులు వెంటనే మున్సిపాలిటీ అధికారులను పిలిపించి ముంపు ప్రాతంలోకి నీరు వెళ్లకుండా అలుగు మరమ్మతులు చేయాలని కోరారు. అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ AE ప్రవీణ్, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాయకులు బుచ్చిరెడ్డి , ధర్మారెడ్డి , సురేందర్ రెడ్డి , మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి , లక్ష్మీ కాంత్ రెడ్డి , నర్సింహారెడ్డి , మన్నె షేకర్ , సీతారాం రెడ్డి , నాసి ప్రదీప్ రెడ్డి , P. కృష్ణా రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు
SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…