బస్తీ దవాఖాన…ఆయుష్మాన్ భారత్

Spread the love

అర్బన్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మరియు ప్రజల మనిషి వెన్ రెడ్డి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని రామ్ నగర్ 13వ వార్డులో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎదురుగా
బస్తీ దవాఖాన…ఆయుష్మాన్ భారత్
అర్బన్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు
మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మరియు మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు

ఈ కార్యక్రమంలో Dm&Ho Dr కె మల్లికార్జున్ రావు, dydm&ho Dr యశోద,మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి, PONCD dr సుమన్ కళ్యాణ్, Mo Dr కాటం రాజు, dr నవీన్ సాయి, సింగల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్స్ MD బాబా షరీఫ్, కొరగోని లింగస్వామి,బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులు, పొలోజు శ్రీధర్ బాబు, సుల్తాన్ రాజు,తాడురి పరమేష్, బొడిగె బాలక్రిష్ణ, సందగల్ల సతీశ్, బత్తుల స్వామి,కామిషెట్టి భాస్కర్,నాయకులు BRS పార్టీ టౌన్ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ మాధవ రెడ్డి, తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page