బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు

SAKSHITHA NEWS

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. భాజపా లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో కలిసి కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్‌.. సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మార్చి 15న కమిషనర్‌ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. తనకు పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున ఆరోజు హాజరుకాలేనని తెలిపారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సూచించినట్టుగా ఈనెల 18న హాజరవుతానని లేఖలో అభ్యర్థించగా.. అందుకు కమిషన్‌ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆయన కమిషన్‌ ఎదుట హాజరయ్యారు.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSభద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ ..! భద్రాచలం వద్ద మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నా యి. మొన్నటిదాకా 51 అడుగులకు చేరి ఆ తర్వా త మళ్లీ తగ్గి 47 అడుగు లకు చేరిన నీటిమట్టం…


SAKSHITHA NEWS

చెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSమంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ లోచెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా వార్డు కౌన్సిలర్ నసీమా బేగం ఆరిఫ్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ జోగిని కాలనీ నుండి హైవే రోడ్డు వరకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు.…


SAKSHITHA NEWS

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You Missed

జనసేన సభ్యత్వం భవిష్యత్తుకు హామీ

జనసేన సభ్యత్వం భవిష్యత్తుకు హామీ

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

చెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం

చెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం

మాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 12 views
మాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

  • By sakshitha
  • జూలై 27, 2024
  • 13 views
డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 27 views
CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

You cannot copy content of this page