రైతు బీమా 5లక్షల రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతమ్మ అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులైన భర్త నారాయణ గౌడ్ కు గత ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం ను గద్వాల…

బడ్జెట్‌ 2024: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్‌పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు…

శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ

శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు హాజరై ప్రారంభించి రెండు…

జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని.

జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ కు వినతిపత్రం సమర్పించిన ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్‌… జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని కోరుతూ జిల్లా చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ కు…

కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం

కుత్బుల్లాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఐడీపీఎల్ లోని జై కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన NaMo Navmatdata సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. సాక్షిత : ప్రధాని నరేంద్ర మోడీ…

త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ: మంత్రి పొన్నం ప్రభాకర్.

హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన చేశారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు…

జాతీయ ఓటర్ల దినోత్సవం

గద్వాల:జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉదయం జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌక్ వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ సంతోస్

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిస్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధకారులతో చర్చించి…

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన, వసతులున్నాయి

ప్రభుత్వ పాఠశాలల్లో నేటి పరిస్థుతులను పరిశీలిస్తే అభివృద్ది చెందిన పాఠ్యాంశాలు, మౌళిక వసతులు భాగున్నాయని వివిధ రాష్ట్రాల విధ్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యా భోధన, అభివృద్ధి వసతులపై రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్…

నర్సాపూర్ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..

నర్సాపూర్ నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు విచ్చేసిన శ్రీశైలం గౌడ్ కి డప్పు చప్పుళ్లతో ఆలయ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE