SAKSHITHA NEWS

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రిలే నిరాహారదీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన APDSYA రాష్ట్ర కమిటీ

ఈ రోజు నంద్యాల MRO ఆఫీస్ నందు ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్ లను నెరవేర్చాలని కోరుతూ
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్వహించిన రిలే నిరాహారదీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ డెమొక్రటిక్ విద్యార్థి,యువజన సంఘం APDSYA రాష్ట్ర కమిటీ అనంతరం ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుతున్న APDSYA రాష్ట్ర అధ్యక్షుడు షేక్. రియాజ్.


SAKSHITHA NEWS