SAKSHITHA NEWS

సాక్షిత : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణీ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న వృద్ధాశ్రమం నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసినశంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు


SAKSHITHA NEWS