ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్

ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్

SAKSHITHA NEWS

తవనంపల్లి …చిత్తూరు జిల్లా.

ఘోర రోడ్డు ప్రమాదం.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ .

నలుగురు మృతి ,మరోముగ్గురు పరిస్థితి విషమం.

తవనం పల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన,

వేలూరు నుంచి కిమ్స్ హాస్పిటల్ వస్తున్న అంబులెన్స్.

అంబులెన్స్ లో ఉన్న ఏడు మంది లో నలుగురు మృతి .

ఒక మహిళ తో పాటు మరో ముగ్గురు పురుషులు .

తీవ్ర గాయాలైన ముగ్గురు పరిస్థితి విషమం .

ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తవణంపల్లి పోలీసులు.


SAKSHITHA NEWS