తవనంపల్లి …చిత్తూరు జిల్లా.
ఘోర రోడ్డు ప్రమాదం.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ .
నలుగురు మృతి ,మరోముగ్గురు పరిస్థితి విషమం.
తవనం పల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన,
వేలూరు నుంచి కిమ్స్ హాస్పిటల్ వస్తున్న అంబులెన్స్.
అంబులెన్స్ లో ఉన్న ఏడు మంది లో నలుగురు మృతి .
ఒక మహిళ తో పాటు మరో ముగ్గురు పురుషులు .
తీవ్ర గాయాలైన ముగ్గురు పరిస్థితి విషమం .
ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తవణంపల్లి పోలీసులు.
![ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ 2 WhatsApp Image 2023 09 15 at 5.32.09 PM 1](https://sakshithanews.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-15-at-5.32.09-PM-1-1024x581.jpeg)