విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థన మేరకు ప్రజల వైద్య అవసరాల కోసం రూ.70.00 లక్షల కేశినేని నాని ఎంపీ నిధుల నుండి మంజూరు చేసిన 2 అంబులెన్స్ లను ప్రభుత్వ వైద్యాధికారులకు అందచేసిన కార్యక్రమంలో…
తవనంపల్లి …చిత్తూరు జిల్లా. ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ . నలుగురు మృతి ,మరోముగ్గురు పరిస్థితి విషమం. తవనం పల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన, వేలూరు నుంచి కిమ్స్ హాస్పిటల్ వస్తున్న అంబులెన్స్.…
Aditya Om started ambulance services in rural areas!! గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఆదిత్య ఓం!! పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్పై హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హీరో ఆదిత్య…